Thursday 26 September 2013

TRIBUTES TO WRITERS' TEAM OF "SWARNOTSAVA SANCHIKA 1989"

తూర్పు పడమర గోదావరి, కృష్ణ, విశాఖ జిల్లాల శేట్టిబలిజ సంఘం 1920 సం . లో స్తపించబడి 1970 స . లో స్వర్ణోత్సవం జరుపుకొనుటకు నిర్ణయం జరిగినా,   కొన్నికారణాల వల్ల  స్వర్ణోత్సవంను 1989 స. లో బోడస్కుర్రులో జరపడం జరిగింది. ఈ  స్వర్ణోత్సవం సందర్బంగా " స్వర్ణోత్సవ సంచిక "ను విడుదల చేచినారు. 

 "   స్వర్ణోత్సవ సంచిక " రచయితా బృందము 
============================

1.  శ్రీమతి డాక్టర్ మట్టపర్తి అమ్మాయమ్మ గారు, విద్వాన్, రిటైర్డ్ తెలుగు పండిట్, అమలాపురం 
2.  శ్రీ మేడిశెట్టి సత్యనారాయణ గారు, రిటైర్డ్ టీచరు, పామర్రు 
3.  శ్రీ కవితిలక, విద్వాన్ గుబ్బల మాధవమూర్తి గారు, తెలుగు పండిట్, జగ్గన్నపేట 

" స్వర్ణోత్సవ సంచిక "రచనకు మూలం- రచయిత, సంఘసంస్కర్త, చిరస్మరనీయులు కీ.శీ. పాలా వెంకన్న గారు రచింఛిన
 "సంఘ అభ్యుదయ చరిత్ర."  

వీరు ముగ్గురు ఎంతో శ్రద్ధాశక్తులతో విషయ పరిశీలన చీసి, సంఘనిజరూపమును, నిర్మాణ చరిత్రను, సంఘ వ్యవస్తాపకుల త్యాగములను ఇంకా  అనేక విషయాలను "   స్వర్ణోత్సవ సంచిక " ద్వార నేటి తరానికి అందచేసినారు. 


As I am trying to bring the history of settibalija,goud, yatha, ediga and srisayana (tapping community) I am putting what I am having in my hand. If anybody having any related metirial, which will useful to new generation to learn how to motivate and do something good to our community as our elders did even before independence,
please share with me on gubbalasp@gmail.com  or 09819993349. Tks.

No comments:

Post a Comment